తాజా వార్తలు
Hyderabad: ఆర్థిక ఇబ్బందులతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
అప్పు తీర్చాలంటూ ఫైనాన్షియర్లు ఒత్తిడి చేయడంతో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటుచేసుకుంది.
By అంజి Published on 28 April 2024 2:56 PM GMT
సుప్రీంకోర్టులో ముస్లిం కోటా కోసం టీడీపీ కొట్లాడింది.. జగన్ అబద్ధాలు చెబుతున్నారు: చంద్రబాబు
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని 'తప్పుడు ప్రచారం' చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
By అంజి Published on 28 April 2024 2:30 PM GMT
నడిరోడ్డుపై దారుణం.. భార్యపై భర్త దాడి.. స్పృహ తప్పడంతో..
చెన్నైలోని ఓ వ్యక్తి తన భార్యను బహిరంగంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By అంజి Published on 28 April 2024 1:38 PM GMT
సాహస బాలుడిని అభినందించిన సీఎం రేవంత్
ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆరుగురు కార్మికుల ప్రాణాలను కాపాడిన సాయిచరణ్ ను సీఎం రేవంత్ ప్రత్యేకంగా...
By అంజి Published on 28 April 2024 12:58 PM GMT
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిరుత కలకలం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరుత కలకలం సృష్టించింది. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకి ఓ చిరుత పులి లోపలికి వచ్చింది.
By అంజి Published on 28 April 2024 12:14 PM GMT
మతిస్థిమితం లేని వారితో శృంగారం అత్యాచారమే: కోర్టు
మతిస్థిమితం సరిగా లేని మహిళల సమ్మతితో చేసే శృంగారాన్ని అత్యాచారంగానే పరిగణించాలని ముంబైలోని సెషన్స్ కోర్టు పేర్కొంది.
By అంజి Published on 28 April 2024 11:30 AM GMT
నేను వస్తేనే పథకాలు కొనసాగుతాయి.. లేదంటే: సీఎం జగన్
వైసీపీ పథకాలను రద్దు చేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడికి ఉందా? అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
By అంజి Published on 28 April 2024 11:04 AM GMT
గుజరాత్ తీరంలో రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. 14 మంది పాకిస్థానీల అరెస్ట్
ఆదివారం నాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్త ఆపరేషన్లో, గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తానీ జాతీయులను...
By అంజి Published on 28 April 2024 10:36 AM GMT
Khammam: తప్పుదోవ పట్టించే యాడ్స్తో మందుల అమ్మకం.. మెడికల్ షాపులపై డీసీఏ దాడులు
తప్పుదోవ పట్టించే ప్రకటనలతో అమ్ముతున్న కొన్ని ఆయుర్వేద మందులను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది.
By అంజి Published on 28 April 2024 10:16 AM GMT
AP Polls: తొలి గెలుపు కోసం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ఎదురుచూపులు
ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినప్పటికీ 2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ తొలి విజయం సాధించాలని టిడిపి, వైఎస్ఆర్సిపి లో కొందరు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 April 2024 9:45 AM GMT
'హిందూ రాజులను అవమానించారు'.. రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
హిందూ రాజులను అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 28 April 2024 8:57 AM GMT
ఇద్దరు బాలికలతో మరుగుదొడ్లు క్లీన్ చేయించిన ప్రధానోపాధ్యాయురాలు.. చివరికి..
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు బాలికలను.. మరుగుదొడ్లు క్లీన్ చేయమని ప్రధానోపాధ్యాయురాలు ఒత్తిడి చేసింది.
By అంజి Published on 28 April 2024 8:30 AM GMT