క్రైం
నడిరోడ్డుపై దారుణం.. భార్యపై భర్త దాడి.. స్పృహ తప్పడంతో..
చెన్నైలోని ఓ వ్యక్తి తన భార్యను బహిరంగంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By అంజి Published on 28 April 2024 1:38 PM GMT
గుజరాత్ తీరంలో రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. 14 మంది పాకిస్థానీల అరెస్ట్
ఆదివారం నాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సంయుక్త ఆపరేషన్లో, గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తానీ జాతీయులను...
By అంజి Published on 28 April 2024 10:36 AM GMT
Khammam: తప్పుదోవ పట్టించే యాడ్స్తో మందుల అమ్మకం.. మెడికల్ షాపులపై డీసీఏ దాడులు
తప్పుదోవ పట్టించే ప్రకటనలతో అమ్ముతున్న కొన్ని ఆయుర్వేద మందులను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది.
By అంజి Published on 28 April 2024 10:16 AM GMT
విషాదం.. రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 April 2024 7:30 AM GMT
దారుణం.. మహిళపై భర్త సోదరుడి అత్యాచారం, హత్యాయత్నం
రోజురోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 April 2024 1:57 AM GMT
అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు దుర్మరణం
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 27 April 2024 1:15 PM GMT
మొబైల్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్, రూ.1.75 కోట్ల విలువైన సెల్ఫోన్లు సీజ్
ఎట్టకేలకు వరుసగా మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 26 April 2024 11:15 AM GMT
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్కు సమీపంలోని ఓ హోటల్లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
By అంజి Published on 25 April 2024 10:05 AM GMT
డబ్బుల విషయంలో గొడవ.. ఐస్ క్రీం అమ్ముకునే వ్యక్తిని చంపాడు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో 23 ఏళ్ల ఐస్క్రీమ్ విక్రేతను కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 25 April 2024 6:00 AM GMT
Suryapet: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున లారీని కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు.
By అంజి Published on 25 April 2024 4:02 AM GMT
వరుడిపై యాసిడ్ పోసిన గర్ల్ఫ్రెండ్
ఉత్తరప్రదేశ్లోని బలియాలో వరుడిపై అతని గర్ల్ఫ్రెండ్ యాసిడ్ పోసింది. ఏప్రిల్ 23, మంగళవారం బన్స్డిహ్లోని డుమ్రీలో ఈ ఘటన జరిగింది.
By అంజి Published on 24 April 2024 9:57 AM GMT
Medak : ఉపాధ్యాయుడు అదృశ్యం వెనుక మిస్టరీని చేధించిన పోలీసులు
కూకట్పల్లి సమీపంలోని ప్రగతినగర్ చెరువులో కనిపించకుండా పోయిన పాఠశాల ఉపాధ్యాయుడు మోతుకూరి నాగరాజు (53) మృతదేహం లభించింది.
By Medi Samrat Published on 24 April 2024 5:29 AM GMT