జాతీయం
4.3 తీవ్రతతో కార్గిల్లో భూకంపం
జమ్మూకశ్మీర్లోని కార్గిల్లో ఈరోజు ఉదయం 7.22 గంటలకు భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 10 May 2024 2:58 AM GMT
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులోని విరుదునగర్లోని శివకాశిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించారు.
By అంజి Published on 9 May 2024 12:30 PM GMT
రూ.666 కోట్ల విలువైన బంగారంతో ట్రక్కు.. ఒక్కసారిగా యాక్సిడెంట్
తమిళనాడులోని ఈరోడ్లో రూ.666 కోట్ల విలువైన బంగారంతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 May 2024 5:15 AM GMT
న్యూస్ ఛానల్ కెమెరామెన్ ను చంపేసిన ఏనుగు
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో బుధవారం అడవి ఏనుగు దాడిలో ప్రముఖ మలయాళ వార్తా ఛానెల్కు చెందిన 34 ఏళ్ల కెమెరామెన్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 8 May 2024 3:45 PM GMT
శామ్ పిట్రోడా జాత్యహంకార వ్యాఖ్యలపై దుమారం.. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా
కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవి నుండి వైదొలిగారు. అతని రాజీనామాను పార్టీ ఆమోదించింది.
By అంజి Published on 8 May 2024 3:05 PM GMT
ఫూంచ్ దాడి.. వెలుగులోకి ముష్కరుల చిత్రాలు
జమ్మూ కశ్మీర్లోని ఫూంఛ్లో వైమానిక దళం (ఐఏఎఫ్) కాన్వాయ్పై దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.
By అంజి Published on 8 May 2024 1:00 PM GMT
వైన్షాపును మూసివేయించిన ఐదేళ్ల చిన్నారి
కాన్పూర్కు చెందిన అథర్వ అనే ఐదేళ్ల విద్యార్థి ఫిబ్రవరిలో మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
By అంజి Published on 8 May 2024 9:13 AM GMT
ఒకేసారి 300 మంది సిక్ లీవ్లు.. రాత్రికి రాత్రే 80 విమానాలు రద్దు
ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు చెందిన పలు విమానాలు రద్దు అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 8 May 2024 6:47 AM GMT
ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ రైలు.. ఎక్కడి నుంచి ఎక్కడికంటే..
ఇండియాలో తొలి ప్రయివేటు రైలు ప్రారంభం కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 8 May 2024 1:43 AM GMT
'ఓటు జిహాద్' కావాలో లేక.. 'రామరాజ్యం' కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి: ప్రధాని మోదీ
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు జాతీయ ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని, మభ్యపెట్టే రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం...
By అంజి Published on 7 May 2024 9:30 AM GMT
భర్తను కట్టేసి సిగరెట్తో శరీర భాగాలను కాల్చిన మహిళ
ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో ఒక మహిళ తన భర్తను చిత్రహింసలకు గురిచేసి.. అతనిని కట్టేసి సిగరెట్తో అతని శరీర భాగాలను కాల్చినందుకు అరెస్టు చేశారు
By Medi Samrat Published on 7 May 2024 5:00 AM GMT
Third Phase LS polls : దేశవ్యాప్తంగా 93 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం
11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 93 లోక్సభ నియోజకవర్గాల్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది
By Medi Samrat Published on 7 May 2024 3:10 AM GMT